December 30, 2012

తాజా వార్తలు........ 

  • చెన్నై: అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న జంషీద్, చేరువలో యూనుస్.
  • చెన్నై: మొదటి బంతికే వికెట్ పడగొట్టిన కుమార్ (హఫీజ్ డక్ అవుట్) 
  • ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద మల్లి మొదలైన ఆందోళన. 
  • వన్డేల్లో 7000 వేల పరుగులు సాధించిన భారత కెప్టెన్ ధోని. 
  • భారత్ స్కోర్ 227/6, 50 ఓవర్స్, పాక్ విజయ లఖ్యం 228.
  • అద్బుత సెంచరీతో భారత్ ను ఆదుకున్న ధోని (113 నాట్ అవుట్) అండగా నిలిచిన సురేష్ రైనా (43 అవుట్) మరియు అశ్విన్ (31 నాట్ అవుట్). 
  • విశాఖ జిల్లాలో టీ.డి.పి కార్యాలయాన్ని ముట్టడించిన సమైక్యాంధ్ర జే.ఏ.సి  
  • భారత్ స్కోర్ 119/6, 37 ఓవర్స్, ఎక్స్ట్రాస్ 19.
  • 102 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన భారత్: సురేష్ రైనా (43)
  • పొగ మంచు కారణంగా రద్దయిన ఏ.పి ఎక్ష్ప్రెస్స్, రిజర్వేషన్ చేసుకున్నవారికి డబ్బులు తిరిగి ఇస్తామన్న ద.మ రైల్వే. 
  • ఢిల్లీలో ఇంకా కొనసాగుతున్న ఆందోళన.  
  • ఢిల్లీ విమానాశ్రయంలో నివాళులు అర్పించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరియు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్  
  • తెల్లవారు జామున ముగిసిన గ్యాంగ్ రేప్ భాదితురాలి అంత్యక్రియలు.  
  • నాలుగు వికెట్లు తీసిన జునైద్ 
  • 29 పరుగుల వద్ద ఇదో వికెట్ కోల్పోయిన భారత్ (రోహిత్: 4 పరుగులు).  
  • భారత్ స్కోర్ 27/4, 9 ఓవర్స్. 
  • నేడు భారత్, పాక్ ల మధ్య తొలి వండే మ్యాచ్, 4 వికెట్లు కోల్పోయిన భారత్.  

No comments:

Post a Comment